
జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో తిరుమల వి
రాజమహేంద్రవరం రూరల్: జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ప్రకటనలో తెలిపారు.
బి.ఆర్క్ జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో కె.యశ్వంత్సాత్విక్ ఆల్ఇండియా 1వ ర్యాంకు, వి.రామసాయివరుణ్రెడ్డి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. బి.ప్లానింగ్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో కె.యశ్వంత్సాత్విక్ 3వ ర్యాంకు, వి.రామసాయి వరుణ్రెడ్డి 3వ ర్యాంకు, టి.షణ్ముఖ శ్రీనివాస్ 24వ ర్యాంకు, టి.జశ్వంత్దొర 63వ ర్యాంకు, వై.సాయితేజ, టి.పవన్శ్రీకుమార్చౌదరి 78వ ర్యాంకు, సుంకర జోషిచంద్ 99వ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.

జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో తిరుమల వి