వరంగల్ రూరల్: ఇటీవల వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు అధికారులు చేపట్టిన సర్వే పారదర్శకంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మండల గణాంక అధికారులతో పంట నష్టం సర్వేపై కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సలహాలు సూచనలు చేశారు. సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సింగిల్ డాక్యుమెంట్లలో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీవత్స, జేడీఏ ఉషాదయాళ్, సీపీఓ గుర్రాల జీవరత్నం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నష్టం సర్వే పారదర్శకంగా చేపట్టాలి
Published Fri, Mar 31 2023 1:52 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
మంచిని అడ్డుకుంటున్న టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
జగనన్నపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారు
రాష్ట్రంలో కుల–మతాలకు అతీతంగా పాలన
ఎవరు పిలిచినా వెంటనే పలుకుతా
ఐదేళ్లలో చీరాలను అభివృద్ధిలో ముందుంచాం
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలి
డ్రెయినేజీలపై ‘కంపు’ రాతలేల?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement