
బిల్లులు ఇవ్వడం లేదు
నాకు 2014లో ఇల్లు మంజూరైంది. అప్పట్లో ప్రభుత్వం కొంత బిల్లు చెల్లించినప్పటికీ మిగిలిన సొమ్ము ఇంతవరకు ఇవ్వలేదు. నా సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నాను. నాకు రావాల్సిన ఇంటి బకాయి కోసం నిరీక్షిస్తున్నాను. వెంటనే పెండింగ్ బిల్లు ఇప్పించాలి.
–ఒడిత్య భీముడు, నాగిరెడ్డిగూడెం, చింతలపూడి మండలం
రైతు భరోసా అటకెక్కించారు
ఏటా రూ.20 వేలు సాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు సాయం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం. జగనన్మోహన్్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేకుండా రైతు భరోసా వంటి పధకాలు అందజేసి అండగా నిలిచింది.
– బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్, రైతు, మండవల్లి
●

బిల్లులు ఇవ్వడం లేదు