ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు(బనశంకరి): మెడికో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉల్లాళ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బీదర్ నివాసి వైశాలి గైక్వాడ్ (25) అనే యువతి ఎంబీబీఎస్ చదువుతూ ఒక అపార్టుమెంటులో ఉండేది. ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.