Jeep: జీప్‌ నుంచి మరో ఎస్‌యూవీ..త్వరలోనే రిలీజ్‌..!

Jeep May Releases New SUV Car India Market - Sakshi

ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు జీప్‌  మరో ఎస్‌యూవీను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌లోకి 3 రోస్‌ ఎస్‌యూవీను ఈ సంవత్సరం చివర్లో లేదా 2022 ప్రారంభంలో జీప్‌ విడుదల చేయనుంది. ఈ ఎస్‌యూవీను ‘మెరిడియన్‌’ పేరుతో భవిష్యత్తులో జీప్‌ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ మోడల్‌ ప్రస్తుతం స్పాట్‌ టెస్టింగ్‌ పరీక్షలను ఎదుర్కొంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top