అవే ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ | Daily Stock Market Update in Telugu March 8 | Sakshi
Sakshi News home page

అవే ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

Mar 8 2022 9:15 AM | Updated on Mar 8 2022 9:20 AM

Daily Stock Market Update in Telugu March 8 - Sakshi

ముంబై: ఓ వైపు చర్చలంటూ రష్యా చెబుతున్నా మరో వైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రపంచ, ఏషియా మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీని ఎఫెక్ట్‌ దేశీ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది.

ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 412 పాయింట్లు నష్టపోయి 52,430 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన​ఎస్‌ఈ నిఫ్టీ 115 పాయింట్లు నష్టపోయి 15,747 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. చాలా షేర్లు కనిష్టాల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే చర్చల ఫలితాలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల ఆగితే.. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement