
అందరూ చదివించాలి
నేను ఆదిలాబాద్లోని రాంనగర్లో ఉంటాను. నా కుమారుడు జాన్ సుచిత్ ఆరో తరగతి చ దువుతున్నాడు. స్థాని కంగా ఉన్న ప్రభుత్వ పా ఠశాల గెజిటెడ్ నం.1లో చేర్పించాను. నేను ఒక టీచర్ సంఘంలో పనిచేస్తున్నాను. కేవలం ఉపాధ్యాయుల పిల్లలే కా దు.. అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, రాజకీయ నాయకుల పిల్లలను చదివిస్తేనే సర్కారు బడులు బాగుపడతాయి. ప్రస్తుతం సర్కారు బడులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది.
– నాందేవ్, అవాల్పూర్, ఉపాధ్యాయుడు