మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బిహార్లోని వైశాలి కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 11వ తేదీన స్వయంగా కోర్టుకు వచ్చి హాజరు కావాలని ఆదేశించింది. ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష విధించడంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసు విచారణలో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఆరోజున కేసు విచారణ ఉంటుందని, దానికి ఒవైసీ స్వయంగా రావలని సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజేష్ పాండే ఆదేశించారు.
హాజీపూర్కు చెందిన న్యాయవాది రాజీవ్ కుమార్ శర్మ గత సంవత్సరం జూలై 31న ఒవైసీ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష వేయడాన్ని ఒవైసీ నిరసించారని, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు, 2002 గుజరాత్ అల్లర్లలో దోషులకు ఎందుకు ఉరిశిక్ష వేయలేదంటూ వాదించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వర్గాలు, జాతుల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా ఒవైసీ వ్యాఖ్యలు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన కోర్టు.. సమన్లు జారీ చేసింది.
ఒవైసీకి కోర్టు సమన్లు
Published Wed, Jul 27 2016 6:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement