మండలిలోనూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులపై వేటు | congress, bjp MLCs susupended | Sakshi
Sakshi News home page

మండలిలోనూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులపై వేటు

Oct 5 2015 11:54 AM | Updated on Mar 29 2019 9:31 PM

తెలంగాణ శాసనమండలిలోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులపై వేటు పడింది.

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులపై వేటు పడింది. శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలను ఒక రోజు సస్పెండ్ చేశారు. అంతకు ముందు విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు.

కాగా తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి మినహా విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement