వైఎస్సార్సీపీలోకి 100మంది యువకులు | Youth join YSRCP in Nalgonda | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీలోకి 100మంది యువకులు

Sep 28 2015 5:33 PM | Updated on Aug 29 2018 4:16 PM

కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన 100 మంది యువకులు వైఎస్సార్పీపీలో చేరారు.

మిర్యాలగూడ (నల్లగొండ) : కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన 100 మంది యువకులు వైఎస్సార్పీపీలో చేరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలానికి చెందిన యువకులు వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ సలీం నేతృత్వంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువకులు పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement