అమిత్షాతో టీ బీజేపీ నేతల భేటీ | telangana bjp leaders met amit sha in delhi | Sakshi
Sakshi News home page

అమిత్షాతో టీ బీజేపీ నేతల భేటీ

Mar 29 2015 5:46 PM | Updated on Mar 29 2019 9:31 PM

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, జాతీయ నేత మురళీధర్రావు తదితరులు ఆదివారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు.

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, జాతీయ నేత మురళీధర్రావు తదితరులు ఆదివారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు.

సభ్యత్వ నమోదు, తెలంగాణలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement