సిరిసిల్ల రాజేశ్వరికి రూ.10 లక్షల ఎఫ్‌డీ | sircilla Rajeshwari got Rs 10 lakh FD | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల రాజేశ్వరికి రూ.10 లక్షల ఎఫ్‌డీ

Jun 12 2015 2:24 AM | Updated on Aug 13 2018 3:55 PM

సిరిసిల్ల రాజేశ్వరికి రూ.10 లక్షల ఎఫ్‌డీ - Sakshi

సిరిసిల్ల రాజేశ్వరికి రూ.10 లక్షల ఎఫ్‌డీ

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత్రి రాజేశ్వరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను అందజేసింది.

సాక్షి,హైదరాబాద్: సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత్రి రాజేశ్వరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను అందజేసింది. బుధవారం ఆమెను భాషా సాంస్కృతికశాఖ కార్యాలయానికి రప్పించి వివరాలు తీసుకొని వాటిని అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భాషా సాంస్కృతికశాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో జమ చేశారు. ఈ మొత్తానికి ప్రతీనెల వచ్చే వడ్డీ రూ. 8,500 లు రాజేశ్వరికి భృతిగా అందనుంది. వచ్చే నెల నుంచి నేరుగా ఆమె బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం జమ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement