నిజామాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్య | farmer suicide in nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్య

Nov 5 2015 10:42 AM | Updated on Oct 17 2018 6:06 PM

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమసానిపేట గ్రామంలో గురువారం వెలుగు చూసింది.

ఎల్లారెడ్డి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమసానిపేట గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కుడిపాక సాయిబాబా(36)  పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కనపడక బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement