మత్తుమందుల తయారీ ముఠా అరెస్ట్ | drugs gang arrested in hyderabad | Sakshi
Sakshi News home page

మత్తుమందుల తయారీ ముఠా అరెస్ట్

Jun 22 2015 11:46 AM | Updated on Sep 4 2018 5:16 PM

మత్తుమందులను విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తుల ముఠాను సోమవారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: మత్తుమందులను విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తుల ముఠాను సోమవారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తుమందుల విలువ రూ. లక్ష వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది.  కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లాలోనూ ఎన్ఓటీ పోలీసులు దాడలు నిర్వహించారు. కీసర రాంపల్లిలో జరిగిన దాడుల్లో కొకైన్ తయారుచేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద 13 కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement