వరంగల్‌ లో సీఐడీ విచారణ | CID inquiry in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌ లో సీఐడీ విచారణ

Jul 29 2016 3:52 AM | Updated on Aug 11 2018 8:21 PM

ఎంసెట్-2 లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన విద్యార్థులను విచారించారు.

కాగజ్‌నగర్/భూపాలపల్లి: ఎంసెట్-2  లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన విద్యార్థులను విచారించారు. కాగజ్‌నగర్‌లో ఓ ప్రముఖ మెడికల్ షాపు యజమాని కుమారుడి ర్యాంక్‌పై ఆరా తీశారు. భూపాలపల్లికి చెందిన ఓ విద్యార్థిని, ఆమె తండ్రి(వ్యాపారి)ని కూడా అధికారులు విచారించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement