న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చదువుకున్న, దాదాపు 40 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థుల వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది.
పుణెకు చెందిన గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్, ఎకనామిక్స్ సర్వే నిర్వహించింది. 92 శాతం మంది ఓటర్లు చదువుకున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయాలని అభిప్రాయపడ్డారు. కనీసం మెట్రిక్యులేషన్ చదవనివారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని 78 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 5100 మంది ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబాల వారే ఎక్కువగా పోటీ చేస్తున్నారని 86 శాతం మంది చెప్పారు. మహారాష్ట్రలో నవంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు నాలుగు విడతల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
యువ నాయకత్వం వైపు ఓటర్ల మొగ్గు: సర్వే
Published Tue, Oct 25 2016 4:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement