హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య | intermediate student committed suicide in west godavari district | Sakshi
Sakshi News home page

హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

Feb 10 2017 9:52 AM | Updated on Nov 9 2018 4:36 PM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

జంగారెడ్డిగూడెం: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కళాశాల హాస్టల్‌ పై నుంచి దూకి స్వప్న నాయక్‌(17) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement