విదేశాల్లోని నల్లధనం తేలేక.. | cpi leader suravaram sudhakar reddy slams narendra modi | Sakshi
Sakshi News home page

విదేశాల్లోని నల్లధనం తేలేక..

Nov 28 2016 12:58 PM | Updated on Apr 3 2019 5:16 PM

విదేశాల్లోని నల్లధనం తేలేక పెద్దనోట్లను రద్దు చేశారని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు.

వరంగల్: విదేశాల్లోని నల్లధనం తీసుకురాలేక ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. విజయ్ మాల్యాలా బ్లాక్ మనీ ఉన్నవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు.. సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి రూ. 2 వేల నోట్లను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీల ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement