ఆలమూరు: పట్టాదార్ పాస్ పుస్తకాల్లో పేర్లు మార్చడానికి రూ. 5 వేలు లంచం డిమాండ్ తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న పి. బాబురావు అదే గ్రామానికి చెందిన ఓ రైతు పాస్ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాబురావు రూ.5 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Published Thu, Mar 23 2017 12:34 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
రైతుల సంక్షేమమే నాబార్డ్ లక్ష్యం
బాధిత మహిళలను బాధ్యతగా చూసుకోవాలి
పోలింగ్ కేంద్రాలను పరిశీలించండి
కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
రాజన్న అభివృద్ధి ఊసెత్తని మోదీ
కమలంలో హుషారు!
విజయం నాదే
లారీల కోసం రైతుల ఆందోళన
నేటి కార్నర్ మీటింగ్కు కేటీఆర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement