హైదరాబాద్ చేరుకున్న భారత, శ్రీలంక జట్లు | India, Srilanka teams reached to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న భారత, శ్రీలంక జట్లు

Nov 7 2014 9:57 PM | Updated on Nov 9 2018 6:43 PM

హైదరాబాద్ చేరుకున్న భారత, శ్రీలంక జట్లు - Sakshi

హైదరాబాద్ చేరుకున్న భారత, శ్రీలంక జట్లు

భారత, శ్రీలంక క్రికెట్ జట్లు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి.

హైదరాబాద్:  భారత, శ్రీలంక క్రికెట్ జట్లు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. రెండు జట్లు నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ లో బస చేయనున్నాయి. నవంబర్ 9 తేదిన ఉప్పల్ స్టేడియంలో మూడవ వన్డే జరుగనుంది. 
 
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరిస్ లో కటక్, ఆహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement