మెల్బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టు ఆదిలో తడబడినా ఆ తర్వాత నిలదొక్కుకుంది. తొలుత ఓపెనర్గా దిగిన వార్నర్ ఖాతా తెరవకుండానే యాదవ్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దాంతో ఆసీస్ ఆదిలోనే తొలి వికెట్ను కోల్పోయింది. అనంతరం ఆసీస్ నిలదొక్కుకుని దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
ఆసీస్ ఓపెనర్ రోజర్స్ ఆదినుంచి నిలకడగా ఆడగా అతనికి వాట్సన్ సరిజోడిగా విజృంభించాడు. ఇద్దరూ అర్థ సెంచరీ చేయటంతో పాటు వెనువెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మార్ష్, బర్న్స్ తక్కువ స్కోర్కే పెవిలియన్ దారి పట్టాడు. ఇక కెప్టెన్ స్మిత్ నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ చేశాడు. కెప్టెన్ స్మిత్ 72, హాడిన్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇక ఆసీస్ ఆటగాళ్లు రోజర్ 57, వాట్సన్ 52, మార్ష్ 32, బర్న్స్ 13 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్, షమికీ చెరో రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ దక్కింది.
తొలిరోజు ఆట ముగిసేసరికి ఆసీస్ స్కోర్ : 259/5
Published Fri, Dec 26 2014 12:26 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement