నైజీరియాలో ఆత్మాహుతి దాడులు | Suicide attacks in Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు

Mar 8 2015 2:55 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురిలో శనివారం బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు.

మైదుగురి: ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురిలో శనివారం బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మరణించగా 50 మంది  గాయపడ్డారు. రెండు మార్కెట్లు, ఒక బస్ టెర్మినల్‌పై తీవ్రవాదులు దాడి చేశారు.  ఉదయం 11:20 కి చేపలమార్కెట్‌లోకి ఆటో రిక్షాలో వచ్చిన ఆత్మాహుతి సభ్యురాలు తనను తాను పేల్చుకుంది.  ఇది జరిగిన గంట తరువాత మండే మార్కెట్‌లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. మూడో దాడి మధ్యాహ్నం బోర్నొ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్‌లో జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement