ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్(32)అనే వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్(32)అనే వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జగన్ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.