శంషాబాద్ లో మళ్లీ బంగారం స్వాధీనం | 465 grams gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ లో మళ్లీ బంగారం స్వాధీనం

Mar 11 2016 9:35 AM | Updated on Sep 3 2017 7:30 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది.

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. శక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 465 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు దుబాయి నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను సోదా చేయగా ప్రయాణికుడి వద్ద బంగారం లభించింది. అందుకు సంబందించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement