ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైరా, కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక ఖమ్మం లోక్సభ ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.