విషజ్వరంతో మహిళ మృతి చెందిన సంఘటన పెనుగంచిప్రోలులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25) జ్వరంతో సోమవారం మృతి చెందింది. భర్త నాగయ్య మాట్లాడుతూ పుట్టింటికి వెళ్లి జ్వరంతో వచ్చిందని సోమవారం మృతి చెందినట్లు చెప్పారు.
విషజ్వరంతో మహిళ మృతి
Sep 7 2016 12:10 AM | Updated on Sep 4 2017 12:26 PM
పెనుగంచిప్రోలు :
విషజ్వరంతో మహిళ మృతి చెందిన సంఘటన పెనుగంచిప్రోలులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25) జ్వరంతో సోమవారం మృతి చెందింది. భర్త నాగయ్య మాట్లాడుతూ పుట్టింటికి వెళ్లి జ్వరంతో వచ్చిందని సోమవారం మృతి చెందినట్లు చెప్పారు.
Advertisement
Advertisement