విషజ్వరంతో మహిళ మృతి | women dead with fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో మహిళ మృతి

Sep 7 2016 12:10 AM | Updated on Sep 4 2017 12:26 PM

విషజ్వరంతో మహిళ మృతి చెందిన సంఘటన పెనుగంచిప్రోలులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25) జ్వరంతో సోమవారం మృతి చెందింది. భర్త నాగయ్య మాట్లాడుతూ పుట్టింటికి వెళ్లి జ్వరంతో వచ్చిందని సోమవారం మృతి చెందినట్లు చెప్పారు.

పెనుగంచిప్రోలు :
విషజ్వరంతో మహిళ మృతి చెందిన సంఘటన పెనుగంచిప్రోలులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25) జ్వరంతో సోమవారం మృతి చెందింది. భర్త నాగయ్య మాట్లాడుతూ పుట్టింటికి వెళ్లి జ్వరంతో వచ్చిందని సోమవారం మృతి చెందినట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement