గోదావరిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి | The death of a man who got out of the Godavari for holy shower | Sakshi
Sakshi News home page

గోదావరిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

May 27 2016 10:43 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిలో మునిగి ఓ వృద్ధుడు మృతి చెందాడు.

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిలో మునిగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. కరీంనగర్ పట్టణం పాతబజార్‌కు చెందిన మధిర ఊసాలు (66) కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం పుణ్యస్నానాల కోసం గోదావరి తీరానికి వెళ్లాడు. స్నానం కోసం నదిలోకి దిగిన ఊసాలు లోతుకు వెళ్లడంతో మునిగిపోయి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement