గోదావరిలో దంపతుల గల్లంతు | Couple missing in Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో దంపతుల గల్లంతు

Jun 12 2016 10:25 AM | Updated on Oct 8 2018 9:10 PM

గోదావరిలో స్నానానికి వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు.

 గోదావరిలో స్నానానికి వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ముజిగి గ్రామానికి చెందిన మల్లన్న(45), ముత్తవ్వ(40) దంపతులు శనివారం రాత్రి గోదావరిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో ముత్తవ్వ మునిగిపోయింది. ఇది గమనించిన మల్లన్న ఆమెను కాపాడటానికి యత్నించి అతను కూడా కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement