సీతారామపురం మండలం బసినేపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
సీతారామపురం మండలం బసినేపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ ఉన్నతపాఠశాల భవనంపై భోజనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పైన ఉన్న కరెంటు తీగలు తగిలి 9వ తరగతి విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.