'టీఆర్ఎస్ పార్టీ ద్రోహులతో నిండిపోయింది' | nagam janardhan reddy takes on trs party | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ పార్టీ ద్రోహులతో నిండిపోయింది'

Jun 25 2016 12:56 PM | Updated on Mar 29 2019 9:07 PM

టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి శనివారం మహబూబ్నగర్లో నిప్పులు చెరిగారు.

మహబూబ్నగర్: టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి శనివారం మహబూబ్నగర్లో నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ ద్రోహులతో నిండిపోయిందన్నారు. ఇరిగేషన్ శాఖలో అవినీతికి బాట వేశారని ఆరోపించారు. మిషన్ కాకతీయ పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు.... టీఆర్ఎస్ బంట్రోతులుగా వ్యవహరిస్తున్నారని నాగం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement