ఎంపీ బాల్క సుమన్
బెల్లంపల్లి: ముస్లిం, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. గురువారం పట్టణంలోని గోల్బంగ్లాబస్తీ వద్ద రూ.12 లక్షల అంచనాతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆనాది నుంచి అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ముస్లీంలను వృద్ధిలోకి తేవడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించి తూర్పు ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బీడు భూములను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీకి వదిలేసిందన్నారు. ఆ కమిటీ సూచనల మేరకు జిల్లాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల పేర్లు వస్తున్నా తుది నిర్ణయం మాత్రం కమిటీయే తీసుకుంటుందన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయాలనే విషయాన్ని ఈపాటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడి నుంచి నిర్మాణం జరుగుతున్న మినీ ట్యాంక్బండ్(పోచమ్మ చెరువు)ను పరిశీలించారు. పనులు నాణ్యతగా, నిర్ధేశించిన గడువు లోగా పూర్తిచేయూలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత కొత్త బస్టాండ్ కల్వర్టు నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే అప్రోజ్ రోడ్డుకు ఎంపీ భూమి పూజ చేశారు.
అంతకుముందు బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కృష్ణ, ఇతర నాయకులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ ఏఈ రాజ్కుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మాజీ అధ్యక్షుడు పసుల సురేశ్ పాల్గొన్నారు.
ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
Published Fri, Jun 24 2016 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement