
మద్యం సీసాలతో ఎస్సై, సిబ్బంది
మండల కేంద్రంలోని చాలపు వీధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సబ్బిశెట్టి మురళీ అనే వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం సీసాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎ.సన్యాసినాయడు తెలిపారు.
Sep 20 2016 10:34 PM | Updated on Sep 4 2017 2:16 PM
మద్యం సీసాలతో ఎస్సై, సిబ్బంది
మండల కేంద్రంలోని చాలపు వీధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సబ్బిశెట్టి మురళీ అనే వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం సీసాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎ.సన్యాసినాయడు తెలిపారు.