తెలంగాణలో దొరల ప్రభుత్వం: సీపీఐ | CPI criticized the Telangana government | Sakshi
Sakshi News home page

తెలంగాణలో దొరల ప్రభుత్వం: సీపీఐ

May 27 2016 2:30 PM | Updated on Oct 8 2018 9:06 PM

తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు.

తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం దామరచర్లలో పార్టీ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ విస్మరించడంతోపాటు ఎక్కువ మంది అగ్రవర్ణాల వారికే మంత్రి పదవులను కట్టబెట్టారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement