టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ | controversy between trs and tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ

Sep 27 2015 3:14 PM | Updated on Aug 10 2018 8:16 PM

టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ - Sakshi

టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ

వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

వరంగల్: జిల్లాలోని పాలకుర్తి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డులోని ఓ భవనం శంకుస్థాపన విషయంలో టీడీపీ-టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. టీడీపీ-టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకుంటూ రాళ్ల దాడి చేసుకున్నారు.

 

ఈ ఘటనలో పాలపర్తి ఎస్ఐ సహా 15 మందికి గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లిదయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement