నంద్యాల(కర్నూలు): వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోంది. ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి ముందు బుధవారం ధర్నాకు దిగారు. పోలీసులు, బాధితురాలి బంధువుల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్కు చెందిన భాను వరకట్న వేధింపులతో సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి భాను మృతి చెందింది.
పోస్ట్మార్టం అనంతరం బుధవారం ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వరకట్న వేధింపులకు భాను బలైపోయిందని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం భాను కుటుంబీకులు, బంధువులు సలీమ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. కాగా, సలీమ్పై పోలీసులు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
వరకట్న వేధింపులకు మహిళ బలి
Published Wed, Jul 1 2015 7:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement