ఏనుగుల గుంపు బీభత్సం | The group of elephants devastation | Sakshi
Sakshi News home page

ఏనుగుల గుంపు బీభత్సం

Dec 28 2015 12:48 PM | Updated on Apr 3 2019 9:27 PM

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ఎగువసంకిలి గ్రామంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ఎగువసంకిలి గ్రామంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని మూడు పూరిళ్లను ధ్వంసం చేయడంతో పాటు వరి, కంది చేనులను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో పలు ఇళ్లలో బియ్యం, ధాన్యం నిలువలతోపాటు నాటు కోళ్లు మృతిచెందాయి. ఆదివారం ఉదయం నాలుగు ఏనుగులు గ్రామంపైకి రావడంతో.. గ్రామస్థులు హడలిపోయారు. వెంటనే అటవీ అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement