వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడి | TDP Workers attack YSRCP cadre in prakasam district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడి

Jul 20 2014 10:06 AM | Updated on Aug 10 2018 6:50 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతునే ఉన్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తూర్పు కంభంపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు ఆదివారం దాడికి దిగారు. ఆ దాడిలో ముగ్గురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

 

వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి దిగారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు మాత్రం స్పందించలేదు. దాంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement