డెంగ్యూతో విద్యార్థి మృతి | student died due to dengue in nellore distirict | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో విద్యార్థి మృతి

Sep 4 2015 9:05 AM | Updated on Nov 9 2018 5:02 PM

డెంగ్యూతో ఓ విద్యార్థి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా సింగరాయకొండ పట్టణంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

సింగరాయకొండ: డెంగ్యూతో ఓ విద్యార్థి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా సింగరాయకొండ పట్టణంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన షేక్ ఏసోబు సుల్తాన్(13) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులను సంప్రదించగా.. డెంగ్యూ అని నిర్ధరించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement