'ఏపీలోనూ టీడీపీ కుట్రలు' | mlc elections in prakasam distirict | Sakshi
Sakshi News home page

'ఏపీలోనూ టీడీపీ కుట్రలు'

Jun 22 2015 12:50 PM | Updated on Aug 29 2018 6:26 PM

'ఏపీలోనూ టీడీపీ కుట్రలు' - Sakshi

'ఏపీలోనూ టీడీపీ కుట్రలు'

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

ప్రకాశం: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ మెజార్టీ లేకపోయినా టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెడుతోందన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అట్టా చికవెంకటరెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వక్య్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులు నిజాయితీతో ఉన్నారన్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థి గా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement