'కేసీఆర్‌ను చరిత్ర క్షమించదు' | KCR sacrificing interests of Adivasis, says Manda Krishna | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ను చరిత్ర క్షమించదు'

Feb 27 2014 2:28 PM | Updated on Oct 8 2018 3:00 PM

'కేసీఆర్‌ను చరిత్ర క్షమించదు' - Sakshi

'కేసీఆర్‌ను చరిత్ర క్షమించదు'

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్లపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్లపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు ఆదివాసీలను సీమాంధ్రలో వదిలి వేయడంలో కాంగ్రెస్తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ను చరిత్ర క్షమించదని మందకృష్ణ మండిపడ్డారు. ఆదివాసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపిస్తూ మందకృష్ణ మాదిగ గురువారం ట్యాంక్బండ్ వద్ద కొమరంభీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement