సోనియా వల్లే రాష్ట్రం నాశనమైంది | jc diwakar reddy takes on sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియా వల్లే రాష్ట్రం నాశనమైంది

Oct 6 2014 6:17 PM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా వల్లే రాష్ట్రం నాశనమైంది - Sakshi

సోనియా వల్లే రాష్ట్రం నాశనమైంది

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే రాష్ట్ర నాశనమైందని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

అనంతపురం: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే రాష్ట్ర నాశనమైందని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేదని, ఆయన అనుభవం, వ్యక్తిత్వం చూసి ప్రజలు ఓట్లేశారని దివాకర్ రెడ్డి అన్నారు. రైతుల రుణాలన్నీ ఒక్కసారి కట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని జేసీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement