కర్నూలులో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు | Increase Swine Flu Cases In Kurnool | Sakshi
Sakshi News home page

Dec 13 2018 8:57 PM | Updated on Dec 13 2018 10:04 PM

Increase Swine Flu Cases In Kurnool - Sakshi

కర్నూలు: జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా గరువారం జిల్లాలో మరో కేసు నమోదు అయింది. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల మహిళకు  స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు జిల్లాలో 56 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, 15 మంది స్వైన్ ఫ్లూతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement