టీడీపీని విమర్శించే అర్హత ముద్రగడ పద్మనాభానికి లేదని మంత్రి గంటా విమర్శించారు.
'ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తి ముద్రగడ'
Aug 11 2017 12:02 PM | Updated on Aug 10 2018 8:27 PM
విజయవాడ: టీడీపీని విమర్శించే అర్హత కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ముద్రగడ కాపులందరికి నాయకుడు కాదన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తి ముద్రగడ అని వ్యాఖ్యానించారు. ముద్రగడ పాదయాత్ర అంటూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
Advertisement