చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం | farmer suicide attempt in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం

Jan 9 2016 11:48 AM | Updated on Oct 1 2018 2:44 PM

తెచ్చిన పెట్టుబడులు తీర్చడానికి అవసరమైన డబ్బు లేక, మరోవైపు పంట ఆశించిన మేర దిగుబడినివ్వకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

మదనపల్లి : తెచ్చిన పెట్టుబడులు తీర్చడానికి అవసరమైన డబ్బు లేక, మరోవైపు పంట ఆశించిన మేర దిగుబడినివ్వకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 
ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం జక్కన్నపల్లి గ్రామానికి చెందిన కన్నెపల్లి గురుమూర్తి(45) తనకున్న ఎకరం పొలంలో బంగాళదుంపలు సాగు చేశాడు. ఈ క్రమంలో పంటకోసం తెచ్చిన పెట్టుబడులతో పాటు గతంలో తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారికానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement