కారు- బైకు ఢీ.. ఒకరి మృతి | car hits the bike in ongole one died | Sakshi
Sakshi News home page

కారు- బైకు ఢీ.. ఒకరి మృతి

Sep 17 2017 12:41 PM | Updated on Aug 30 2018 4:15 PM

మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద ఆదివారం ఉదయం కారు- బైకు ఢీకొంది.

సాక్షి, ఒంగోలు: మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద ఆదివారం ఉదయం కారు- బైకు ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement