ఏలూరు మండల కేంద్రంలోని గాంధీమైదానం వద్ద మంగళవారం సారగడ పైడితల్లి(45) అనే మహిళను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు.
ఏలూరు మండల కేంద్రంలోని గాంధీమైదానం వద్ద మంగళవారం సారగడ పైడితల్లి(45) అనే మహిళను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. సదరు మహిళ, యువకుడు ఇద్దరూ కలసి మద్యం సేవించారు. అనంతరం ఆమెను ఇంట్లో హత్యచేసి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.