సాక్షి ప్రసారాలను నిలిపివేయడంపై బీజేపీ ఆందోళన | bjp leaders protests in vijayawada over sakshi tv stopping | Sakshi
Sakshi News home page

సాక్షి ప్రసారాలను నిలిపివేయడంపై బీజేపీ ఆందోళన

Jun 16 2016 2:22 PM | Updated on Mar 28 2019 8:40 PM

సాక్షి ప్రసారాలను నిలిపివేయడంపై బీజేపీ ఆందోళన - Sakshi

సాక్షి ప్రసారాలను నిలిపివేయడంపై బీజేపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను టీడీపీ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను టీడీపీ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.

ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పుట్ల రమణ ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగ స్పూర్తిని కాలరాస్తోన్న తెలుగుదేశం ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలంటూ నాయకులు ఆందోళన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement