మోదీ ప్రకటనతో మళ్లీ ఉద్యమం

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్సార్‌ సీపీ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. అవిశ్వాసంపై వైఎస్సార్‌ సీపీ 13 సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top