తక్కువ స్కోరుకే టీమిండియా ఆలౌట్ | Sakshi
Sakshi News home page

తక్కువ స్కోరుకే టీమిండియా ఆలౌట్

Published Sun, Dec 10 2017 3:24 PM

శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ 113 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(65;87 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా పరువు కాపాడుకుంది