ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశానికి ఏపీ సీఎం | AP CM YS Jagan Mohan Reddy Will Address The Telugu Community Of North America | Sakshi
Sakshi News home page

ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశానికి ఏపీ సీఎం

Aug 13 2019 9:39 PM | Updated on Aug 13 2019 9:42 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 15న బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన డల్లాస్‌లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement